లోన్ యాప్ వేధింపులకు పాల్పడుతున్న నలుగురు అరెస్ట్

చిత్తూరు జిల్లాలో లోన్ యాప్ వేధింపులకు పాల్పడుతున్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నిందితుల నుంచి నాలుగు సెల్ ఫోన్లు, ల్యాప్ టాప్, రూ.20 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.

నిందితులు అంతా ఉత్తర్ ప్రదేశ్ లో వాసులుగా గుర్తించారు.రెండు తెలుగు రాష్ట్రాల్లో లోన్ యాప్ వేధింపులు తాళలేక పలువురు మనస్తాపంతో ఆత్మహత్యలకు పాల్పడిన సంగతి తెలిసిందే.

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆయనే ?