వైరల్ : ఇదేందయ్యా ఇది.. చూసేది నిజమేనా.. విమానంలో సింపుల్‌గా వైఎస్ జగన్ దంపతులు.?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి( YS Jagan Mohan Reddy ) సంబంధించిన ఫోటో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది.

ఈ ఫోటోలో వైయస్ జగన్మోహన్ రెడ్డి తన సతీమణి భారతి రెడ్డి తో( Bharati Reddy ) కలిసి సాధారణ ప్రయాణికుడి వలే విమానంలో ప్రయాణం చేశారు.

వీరి ఇరువురు ఇంత సింపుల్గా విమానంలో ప్రయాణం చేయడం ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు.

ఈ ఫోటో చూస్తే ఏదో విమానంలో జగన్ దంపతులు ఇద్దరు ఎంతో సాదాసీదాగా ఎకానమీ క్లాసులో( Economy Class ) ప్రయాణం చేస్తున్నట్లుగా కనబడుతోంది.

అయితే ఈ ప్రయాణం ఇప్పుడు జరిగిందన్న విషయం మాత్రం ఇంకా తెలియ రాలేదు.

"""/" / ఇకపోతే ఈ ఫోటోపై జగన్ ను ట్రోల్ చేస్తూ చాలా మంది సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

కాకపోతే., ఈ ఫోటో అసలు నిజమైందా.

? లేదా ఎవరైనా ఎడిట్ చేసి ఇచ్చిందా.? అనే విషయంపై కూడా ఇంకా తెలియ రాలేదు.

చూడాలి మరి ముందు ముందు ఈ ఫోటో పై ఎలాంటి వార్తలు వినాల్సి వస్తుందో.

ఇక ఈ ఫోటో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు ఒక్కొక్కరు ఒక్కోరకంగా కామెంట్ చేస్తున్నారు.

కొందరైతే., వారు అధికారంలో ఉన్నప్పుడు చుట్టూ భద్రతతో చాలామంది సెక్యూరిటీ, అలాగే ప్రభుత్వ అధికారులు హడావిడి కనబడుతుంది.

"""/" / అంతేకాదు ఎక్కడికైనా వెళ్లాల్సి వచ్చినప్పుడు స్పెషల్ క్యాన్వాయ్ ఉంటుంది.ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏ జిల్లాకు పర్యటన వెళ్లాల్సి వచ్చిన కేవలం ప్రత్యేక విమానాల్లో( Special Flight ) మాత్రమే ఆయన పర్యటించేవారు.

ఎక్కడికైనా విదేశీ టూర్లో వెళ్లాల్సిన సమయంలో కూడా ఆయన ప్రత్యేక విమానంలో వెళ్లేవారు.

ఇకపోతే ఎన్నికల తర్వాత వేరేలా పరిస్థితి ఏర్పడింది.ఎన్నికల తర్వాత కూడా ఆయన చాలాసార్లు విజయవాడ - బెంగళూరు మధ్య ప్రయాణం చేయడానికి ప్రత్యేక విమానాన్ని వాడుకున్నారు.

తంగలాన్ సినిమా మీద ఇద్దరి కెరియర్లు ఆధారపడి ఉన్నాయా..?