బీజేపీ గూటికి పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్
TeluguStop.com
పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ బీజేపీ గూటికి చేరనున్నారు.పార్టీ ముఖ్య నేతల సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్నారు.
అదేవిధంగా ఆయన సొంత పార్టీ పంజాబ్ లోక్ కాంగ్రెస్ను బీజేపీలో విలీనం చేయనున్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పంజాబ్ లోక్ కాంగ్రెస్ పోటీ చేసింది.
కానీ ఒక్క అభ్యర్థి కూడా గెలుపొందలేదు.
సినీ ఇండస్ట్రీపై రేవంత్ అసంతృప్తి.. బుజ్జగింపులకు దిగిన మెగాస్టార్ ?