అత్యాచారం కేసులో ఇరుక్కున్న కేరళ మాజీ సీఎం

అత్యాచారం కేసులో ఇరుక్కున్న కేరళ మాజీ సీఎం

కేరళ మాజీ ముఖ్యమంత్రి ఉమన్ చాందీతో పాటు ఆ పార్టీ ఎంపీ కేసీ వేణుగోపాల్ అత్యాచారం చేశాడని సోలార్ కుంభకోణంలో నిందితురాలైన సరితా నాయర్ ఫిర్యాదు చేసింది.

అత్యాచారం కేసులో ఇరుక్కున్న కేరళ మాజీ సీఎం

ఈ మేరకు ఈ ఇరువురిపై రాష్ట్ర నేర విభాగం వేర్వేరుగా కేసును నమోదు చేసింది.

అత్యాచారం కేసులో ఇరుక్కున్న కేరళ మాజీ సీఎం

అయితే ఈ ఆరోపణలను ఊమెన్ చాందీ కొట్టిపారేశారు.శబరిమల అంశాన్ని పక్కదోవ పట్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆయన ఆరోపించారు.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/.

వామ్మో, ఈ పెళ్లికూతురు వేషం చూస్తే నవ్వాగదు.. హల్దీలోకి డైనోసార్‌లా ఎంట్రీ.. వీడియో వైరల్..

వామ్మో, ఈ పెళ్లికూతురు వేషం చూస్తే నవ్వాగదు.. హల్దీలోకి డైనోసార్‌లా ఎంట్రీ.. వీడియో వైరల్..