అత్యాచారం కేసులో ఇరుక్కున్న కేరళ మాజీ సీఎం

కేరళ మాజీ ముఖ్యమంత్రి ఉమన్ చాందీతో పాటు ఆ పార్టీ ఎంపీ కేసీ వేణుగోపాల్ అత్యాచారం చేశాడని సోలార్ కుంభకోణంలో నిందితురాలైన సరితా నాయర్ ఫిర్యాదు చేసింది.

ఈ మేరకు ఈ ఇరువురిపై రాష్ట్ర నేర విభాగం వేర్వేరుగా కేసును నమోదు చేసింది.

అయితే ఈ ఆరోపణలను ఊమెన్ చాందీ కొట్టిపారేశారు.శబరిమల అంశాన్ని పక్కదోవ పట్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆయన ఆరోపించారు.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/.

నల్ల మచ్చలు మీ అందాన్ని పాడు చేస్తున్నాయా.. వాటిని ఇలా వదిలించుకోండి..!