దేవరుప్పల కస్తూర్బా పాఠశాలలో ఫుడ్ పాయిజన్

జనగామ జిల్లా దేవరుప్పల కస్తూర్బా పాఠశాలలో ఫుడ్ పాయిజన్ సంఘటన కలకలం రేపింది.

బల్లి పడిన ఆహరం తిని సుమారు 12 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురి అయ్యారు.

కడుపు నొప్పి, వాంతులతో విద్యార్థినులు ఇబ్బందులు పడ్డారు.వెంటనే బాధితులను మెరుగైన చికిత్స కోసం జనగామ జిల్లా ఆస్పత్రి కి తరలించారు.

బల్లి పడిందని చెప్పినా సిబ్బంది పట్టించుకోలేదని విద్యార్థినులు వాపోతున్నారు.సంబంధిత అధికారులు స్పందించి నాణ్యమైన బోజనం పెట్టాలని విద్యార్థినులు డిమాండ్ చేస్తున్నారు.

వైరల్ : కొడుకు కోసం ఆ తండ్రి బిర్యానీతో పడిన కష్టం.. ఎమోషనల్ స్టోరీ..