ప్రకాశం బ్యారేజ్ వద్ద కొనసాగుతున్న మొదటి ప్రమాద హెచ్చరిక...

గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా ఏపీ తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి ఈ నేపథ్యంలోనే కృష్ణా నదికి వరద ప్రవాహం ఉదిత్త స్థాయికి చేరుకుంది లోటత ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి దీనితో అధికారి యంత్రాంగం అప్పుడు మొత్తం అయింది నిన్న ప్రకటించిన మొదటి ప్రమాద హెచ్చరిక ప్రకాశం బ్యారేజ్ వద్ద నేడు కొనసాగుతున్న నేపథ్యంలో 75 గేట్లు ఎత్తి 4.

58 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్న అధికారులు.

ఆ సమయంలో నిమ్మకాయ నీళ్లతో కడుపు నింపుకున్నా.. రవికృష్ణ కామెంట్స్ వైరల్!