మిత్రునికి ఆర్థిక సహాయం అందజేత

రాజన్న సిరిసిల్ల జిల్లా : తోటి మిత్రుడు అనారోగ్యంతో బాధపడుతుండడంతో సమాచారం తెలుసుకున్న పూర్వ విద్యార్థులు కలిసి ఆర్థిక సహాయాన్ని అందజేసి ఔదార్యం చాటుకున్నారు.

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన ఏర్పుల దేవయ్య పెరాలసిస్ తో బాధపడుతుండగా మంగళవారం 1992-93 10వ తరగతి పూర్వ విద్యార్థులు కలిసి 30 వేల ఒక రూపాయిని తన ఇంటికి వెళ్లి అందజేసి మనోధైర్యాన్ని కల్పించారు.

అందించిన వారిలో స్నేహితులు పాల్గొన్నారు.

పుదీనాతో డార్క్ సర్కిల్స్ కు చెప్పండి గుడ్ బై..!