నిరుపేద కుటుంబానికి 5000 ఆర్థిక సహాయం అందజేత

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sircilla ) బోయినిపల్లి మండలం కోరేం గ్రామంలోని నిరుపేద కుటుంబానికి చెందిన మారుపాక రమేష్ (35) తండ్రి లచ్చయ్యకు రెండు కిడ్నీలు పాడవగా, కిడ్నీ మార్పిడి కోసం చికిత్స నిమిత్తం గ్రామంలోని యువ మిత్ర టీం -కోరేం ఆధ్వర్యంలో 5000/- రూపాయల నగదును తమ వంతు సహాయంగా అందజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో యువమిత్ర సభ్యులు పాల్గొన్నారు.

రారనుకున్నారు కానీ..  అసెంబ్లీ కి వచ్చేసిన కేసీఆర్