సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. ఆరుగురు మృతి

సూర్యాపేట జిల్లా( Suryapet )లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృత్యువాడ పడ్డారు.మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

వెంటనే గమనించిన స్థానికులు బాధితులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.కోదాడ దుర్గాపురం స్టేజ్( Kodada Durgapuram Stage ) దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది.

రోడ్డుప్రమాదం( Road Accident )పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు.కాగా హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

చరణ్ తో పాటు రైమ్ కి దక్కిన అరుదైన గౌరవం.. సంతోషంలో ఫ్యాన్స్!