యాసంగి వడ్లను కొంటామని ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు పాలాభిషేకం..

తెలంగాణ రైతులు పండించిన యాసంగి వడ్లను కొంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడాన్ని హర్షిస్తూ రైతులు సీఎం కేసీఆర్, మంత్రి గంగుల కమలాకర్ కటౌట్ లకు పాలాభిషేకం నిర్వహించారు.

వరి పొలంలో అభిషేకం నిర్వహించి అసలైన రైతు బాంధవుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని నినాదాలు చేశారు.

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులను నట్టేట ముంచాలని చూస్తే సీఎం కేసీఆర్ ప్రతి గింజను తామే కొంటామని ప్రకటించి మరోసారి రైతు పక్షపాతి అని నిరూపించారన్నారని రైతులు పేర్కొన్నారు.

కారులో 300 కి.మీ వేగంతో దూసుకెళ్లిన రష్యన్ యువకుడు.. ట్రక్కును గుద్దెయడంతో??