టిడిపిపై మాజీమంత్రి అనిల్ కుమార్ మండిపాటు

టిడిపిపై మాజీమంత్రి అనిల్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.చంద్రబాబు, లోకేష్ నీచ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.

జగన్ ను ఎదుర్కోలేక ఆయన సతీమణి గురించి మాట్లాడటం సిగ్గుచేటని మండిపడ్డారు.ధైర్యం ఉంటే సీఎం జగన్ ను ఢీకొట్టండి అంటూ సవాల్ చేశారు.

భారతమ్మ గురించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం సరికాదన్న ఆయన టిడిపి నేతలకు మహిళల బుద్ధి చెప్తారని స్పష్టం చేశారు.

అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో ఉద్రిక్తత