తెలంగాణలో టెన్త్ పరీక్షలకు సర్వం సిద్ధం

తెలంగాణలో పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్ధమైంది.రేపటి నుంచి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

రేపు ప్రారంభం కానున్న ఈ పరీక్షలు ఏప్రిల్ 13వ తేదీ వరకు జరగనున్నాయి.

కాగా ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.

30 గంటల వరకు ఎగ్జామ్ నిర్వహించనుండగా.ఇప్పటికే విద్యార్థులకు హాల్ టికెట్లను జారీ చేసింది ఎస్ఎస్సీ బోర్డు.

అయితే ఈ సారి పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,652 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు.

Mahesh Babu , Kasturi : మహేష్ కి జోడి గా చేయాల్సిన వయసు నాది..తల్లిగా ఎలా చేయగలను : కస్తూరి