అభివృద్ధి కోసం అందరూ కలసి రావాలి-జడ్పీటీసీ గట్ల మీణయ్య..

జడ్పీటీసీ గట్ల మీణయ్య.మొదలైన రోడ్డు వెడల్పు పనులు.

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla ) రుద్రంగి మండలకేంద్రంలో మంగళవారం రోజు నుండి రోడ్డు వెడల్పు పనులు ప్రారంభం అయినట్టు జడ్పిటిసి గట్ల మీనయ్య తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే రమేష్ బాబు( MLA Ramesh Babu ) ఇచ్చిన హామీ ప్రకారం రోడ్డు వెడల్పు పనులు జరుగుతున్నాయని అన్నారు.

మొన్నటి వరకు వర్షాలు ఉన్నందున పనులకు ఆటంకం కలిగిందని అన్నారు.ప్రతిపక్ష నాయకులు రాజకీయా లబ్ది కోసం విమర్శలు చేయడంమని అభివృద్ధి లో కలిసిరావలని కోరారు.

ఎమ్మెల్యే రమేష్ బాబు కు ఎప్పుడు ఎక్కడ ఎలా అభివృద్ధి చేయాలో తెలుసని ప్రతిపక్ష లు గుర్తు చేయాల్సిన అవసరం లేదని అన్నారు.

రోడ్డు వెడల్పు పనులకు ఆర్ అండ్ బి అధికారులకు మండల ప్రజలు సహకరిస్తే రోడ్డు పనులు త్వరగా పూర్తవుతాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో, మార్కెట్ వైస్ ఛైర్మన్ కంటే రెడ్డి,కో అప్సన్ జమిలా బేగం,ఎంపిటిసి మంచే రాజేశం,గ్రామశాఖ అధ్యక్షుడు దయ్యాల కమలాకర్,వర్డ్ మెంబర్ చెప్యాల గణేష్( Ganesh ),గొళ్ళెం నర్సింగ్,మ్యాకాల రాజేందర్.

కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు కీలక నిర్ణయం