బీజాపూర్ లో జవాన్లకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు

ఛత్తీస్‎గఢ్ జిల్లా బీజాపూర్ అటవీ ప్రాంతంలో ఎదురు కాల్పులు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి.

కూంబింగ్ చేస్తుండగా జవాన్లకు, మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి.జవాన్ల నుంచి మావోయిస్టులు తప్పించుకున్నారని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో ఘటనా స్థలంలో జవాన్లు భారీగా పేలుడు పదార్థాలతో పాటు ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

అయితే ప్రస్తుతం అటవీ ప్రాంతంలో కూంబింగ్ తో పాటు ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయని సమాచారం.

కేసీఆర్ ఎక్కడ ?  కేటీఆర్ ను ఆడేసుకున్న రేవంత్