బావిలో దూకి వృద్ధురాలు ఆత్మహత్య..

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వెంకట్రావు పల్లె గ్రామంలో ఎర్ర లక్ష్మి అనే వృద్ధురాలు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ది.

వెంకట్రావుపల్లి గ్రామానికి చెందిన ఎర్ర లక్ష్మి అను ఆమె గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ రాత్రి సమయంలో బావిలో దూకి ఆత్మహత్య చేసుకోగా మృతురాలు కుమారుడు ఎర్ర మోహన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పృథ్విధర్ గౌడ్ తెలిపారు.

దేవర 2 పై కీలక వ్యాఖ్యలు చేసిన నటుడు అజయ్… నా పాత్ర అలాంటిదంటూ?