మత్తడి దూకుతున్న నర్మాల ఎగువ మానేరు

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు జలాశయం ఈ ఉదయం నుంచి మత్తడి దూకుతుంది.

ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 31 అడుగులు కాగా పూర్తిస్థాయిలో నిండి మానేరు పరవళ్ళు తొక్కుతుంది.

దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.అటు కూడవెల్లి వాగు, కామారెడ్డి జిల్లా పాల్వంచ వాగు ఉధృతంగా వస్తున్నాయి.

కావున మానేరు పరిసరాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరు కూడా సందర్శనకు వెళ్లకూడదని, చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు తెలిపారు.

సమంత కొండా సురేఖ ఇష్యూ.. స్పందించని ఏపీ డిప్యూటీ సీఎం పవన్?