టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డికి ఈడీ షాక్

టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డికి ఎన్‎ఫోర్స్‎మెంట్ డైరెక్టరేట్ షాక్ ఇచ్చింది.

ఈ మేరకు రూ.22 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.

ప్రభాకర్ రెడ్డితో పాటు గోపాల్ రెడ్డికి సంబంధించిన ఆస్తులను అటాచ్ చేసినట్లు సమాచారం.

పీఎంఎల్ఏ కింద గతంలో జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఈడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

మిగిలిపోయిన అన్నంతో మెరిసే చర్మాన్ని పొందవచ్చు.. ఎలాగంటే?