కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్కు మరోసారి ఈడీ నోటీసులు
TeluguStop.com
కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్కు మరోసారి ఈడీ అధికారులు నోటీసులు అందించారు.
నేషనల్ హెరాల్డ్ కేసులో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో తెలంగాణలోని పలువురు కాంగ్రెస్ నేతలకు కూడా ఈడీ నోటీసులు ఇచ్చినట్లు సమాచారం.
ఇప్పటికే ఈ కేసులో సోనియాగాంధీ, రాహుల్ గాంధీతో పాటు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేతలను ఈడీ అధికారులు విచారించిన విషయం తెలిసిందే.
India-Israel Maitri Project : ఇజ్రాయెల్లో భారతీయ ఇన్ఫ్లూయెన్సర్ల పర్యటన