Arvind Kejriwal : ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఏడోసారి ఈడీ నోటీసులు

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్( Arvind Kejriwal ) కు ఈడీ ఏడోసారి నోటీసులు జారీ చేసింది.

ఈ మేరకు ఢిల్లీ మద్యం కుంభకోణం( Delhi Liquor Scam ) కేసులో విచారణకు హాజరుకావాలని కేజ్రీవాల్ కు సమన్లు ఇచ్చింది.

"""/" / ఈ నేపథ్యంలో ఈనెల 26న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది.

అయితే ఈ కేసులో ఇప్పటివరకు ఈడీ ( ED Notices )ఆరుసార్లు నోటీసులు ఇవ్వగా కేజ్రీవాల్ గైర్హాజరు అయ్యారన్న సంగతి తెలిసిందే.

కాగా కేజ్రీవాల్ విచారణకు హాజరుకావడం లేదని ఈడీ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

ప్రభాస్ పై అల్లు శిరీష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్… అల్లు అర్జున్ పరువు తీసాడుగా?