ముగిసిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ
TeluguStop.com
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ ముగిసింది.
దాదాపు పది గంటలకు పైగా కవితను ఈడీ అధికారులు ప్రశ్నించారు.మద్యం కుంభకోణంలో ఇటీవల అరెస్ట్ అయిన మనీశ్ సిసోడియా, అమిత్ అరోరాతో కలిపి విచారించింది.
Holi Accident : వీడియో వైరల్: మీ ఆనందం కోసం ఇలా చేస్తే ఎలా..? చిన్న తప్పు ఎంత ప్రమాదాన్ని కలిగించిందో..!