ఏపీ స్కిల్ డెవలప్‎మెంట్ స్కాంపై ఈడీ విచారణ

ఏపీ స్కిల్ డెవలప్‎మెంట్ స్కాంపై ఎన్‎ఫోర్స్‎మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు కొనసాగుతోంది.విచారణలో భాగంగా పలు కంపెనీల ప్రతినిధులు ఈడీ ఎదుట హాజరైయ్యారు.

ఈ కుంభకోణంలో ఇప్పటికే మాజీ ఐఏఎస్ లక్ష్మీనారాయణను విచారించిన ఈడీ కీలక ఆధారాలు సేకరించినట్లు సమాచారం.

అదేవిధంగా గత ప్రభుత్వంలోని కీలక వ్యక్తులకు త్వరలోనే ఈడీ నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది.

స్కాంపై మనీ లాండరింగ్ కోణంలోనూ ఈడీ దర్యాప్తు చేస్తుంది.

Vegas Aces Bonuses And Promotions (UK) – A Practical Value Assessment