ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఈడీ దూకుడు

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎన్‎ఫోర్స్‎మెంట్ డైరెక్టరేట్ అధికారులు దూకుడు పెంచారు.తెలుగు రాష్ట్రాల్లోని ఉన్న పలువురు ప్రముఖుల పాత్రపై ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది.

ఈ విచారణలో భాగంగా ఢిల్లీలో అరబిందో గ్రూపు డైరక్టర్ పెన్నాక శరత్ చంద్రారెడ్డిని ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారని తెలుస్తోంది.

ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో శరత్ చంద్రారెడ్డి రెండు రోజులపాటు ప్రశ్నించారు.ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ కంపెనీ డైరెక్టర్ గా ఉన్న శరత్ చంద్రారెడ్డి ఇవాళ కూడా ప్రశ్నించే అవకాశం ఉందని సమాచారం.

వైరముత్తు చాలా మంచోడు.. చిన్మయి క్యారెక్టర్ అలాంటిది: కస్తూరి శంకర్