టీడీపీ నేత అయ్యన్నపాత్రుడికి ఈసీ నోటీసులు

టీడీపీ నేత అయ్యన్నపాత్రుడికి( Ayyannapatrudu ) ఎన్నికల కమిషన్ నోటీసులు( EC Notices ) ఇచ్చింది.

ట్విట్టర్ వేదికగా సీఎం జగన్ పై( CM Jagan ) తప్పుడు పోస్టులు పెడుతున్నారని ఆరోపిస్తూ అయ్యన్నపాత్రుడిపై వైసీపీ ఈసీకి ఫిర్యాదు చేసింది.

"""/" / ఈ క్రమంలో ట్విట్టర్ పోస్టులతో ఎన్నికల కోడ్( Election Code ) ఉల్లంఘించారని ఈసీ ఆయనను నోటీసులు జారీ చేసింది.

దీనిపై 48 గంటల్లో వివరణ ఇవ్వాలని ఎన్నికల కమిషన్ నోటీసుల్లో స్పష్టం చేసింది.

కాగా ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం ఏపీలో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న సంగతి తెలిసిందే.

అంబానీ వంతారాలో మోదీ చేసిన పని చూస్తే షాకవ్వాల్సిందే.. సింహాల పిల్లలతో ఇంత చనువుగానా?