ఏపీలో సంక్రాంతి తరువాత డీఎస్సీ నోటిఫికేషన్..!!

ఏపీలో నిరుద్యోగులకు వైసీపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.సంక్రాంతి పండుగ తరువాత డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.

ఈ మేరకు త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి బొత్స పేర్కొన్నారు.

నోటిఫికేషన్ కోసం ఎదురుచూసేవారికి శుభవార్త చెబుతామన్నారు.ఇందులో భాగంగా ఏఏ జిల్లాలకు ఎన్ని పోస్టులు,వాటి వివరాలు సంక్రాంతి తరువాత వెల్లడిస్తామని తెలిపారు.

ఒలింపిక్స్‌లో మెడల్ కొట్టిన నీరజ్ చోప్రా .. మాట నిలబెట్టుకున్న భారత సంతతి సీఈవో