హైదరాబాద్‎లో డ్రగ్స్ ముఠా అరెస్ట్

హైదరాబాద్ లో నిషేధిత డ్రగ్స్ ముఠా పట్టుబడింది.రాచకొండ కమిషనరేట్ పరిధిలో ముఠాలోని సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సుమారు రూ.5 లక్షల విలువైన కేజీ ఓపీఎం డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు.

పట్టుబడిన నలుగురు నిందితులు రాజస్థాన్ కు చెందిన వారిగా గుర్తించారు.రాజస్థాన్ నుంచి హైదరాబాద్ కు అక్రమంగా డ్రగ్స్ రవాణా అవుతున్నాయని అధికారులు తెలిపారు.

హైదరాబాద్ లో వ్యాపారులకు నిందితులు డ్రగ్స్ విక్రయిస్తున్నారు.

తండ్రి కూరగాయల వ్యాపారి.. కూతురు యూపీఎస్సీ ర్యాంకర్.. స్వాతి సక్సెస్ కు హ్యాట్సాఫ్ అనాల్సిందే!