ఈ సమయంలో చేపల వేటకు వెళ్ళకూడదు – చందుర్తి ముదిరాజ్ మండల అధ్యక్షులు తుపాకుల రవి

రాజన్న సిరిసిల్ల జిల్లా : సమస్త మత్స్యకారులకు తెలియజేయునది ఏమనగా జిల్లాలో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నందున వాగులు చెరువులు జలాశయాలు నదులలో నీటి ప్రవాహం అధికంగా ఉంటుందని, ఈ సమయంలో చేపల వేటకు వెళ్ళినట్లయితే ప్రమాదంతో పాటు ప్రాణ నష్టం సంభవించే అవకాశం జరుగవచ్చని, కావున ఈ సమయంలో చేపల వేటకు వెళ్లకూడదని చందుర్తి ముదిరాజ్ మండల అధ్యక్షులు తుపాకుల రవి మనవి తెలిపారు.

ఖడ్గం సినిమాకు నన్ను తీసుకోవద్దన్నారు..శ్రీకాంత్ కామెంట్స్ వైరల్!