హైదరాబాద్ మెట్రో రైలు సేవల్లో అంతరాయం

హైదరాబాద్ మెట్రో రైలు సేవల్లో అంతరాయం ఏర్పడింది.మెట్రో ట్రైన్ లో సాంకేతిక లోపం రావడంతో మియాపూర్ - ఎల్బీనగర్ రూట్ లో సేవలు నిలిచిపోయాయి.

దాదాపు 30 నిమిషాలుగా పైగా పలు స్టేషన్లలో మెట్రో ట్రైన్స్ నిలిచిపోయా యి.

దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

వీడియో: పాకిస్థానీ జర్నలిస్టుకి షాకిచ్చిన ఎద్దులు.. రిపోర్టింగ్ చేస్తుండగా దాడి..