అక్కడ పుట్టుమచ్చ చూపించేసిన బాలీవుడ్ హీరోయిన్: వైరల్ ఫోటో

ఈమధ్య సోషల్ మీడియా ప్రభావం సామాన్యుల నుండి స్టార్ ల వరకు ఎక్కువగా ఉంది.

ప్రతి ఒక్క విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెగ పంచుకుంటున్నారు.అంతేకాకుండా సినీ నటి నటులు చాలెంజ్ లతో తమ ఫాలోవర్స్ తో తెగ ముచ్చటిస్తుంటారు.

అంతేకాకుండా వాళ్లకు సంబంధించిన ఫోటోలను కూడా అభిమానులతో షేర్ చేసుకుంటారు.ఇదిలా ఉంటే తాజాగా మరో బాలీవుడ్ బ్యూటీ ఏకంగా తన పుట్టుమచ్చనే చూపించేసింది.

ఇంతకీ ఆమె ఎవరో కాదు.మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన లోఫర్ సినిమా లో హీరోయిన్ గా నటించిన దిశా పటాని.

తన అందంతో ఎంతో క్రేజ్ సంపాదించుకుంది.ఈ సినిమాతోనే తొలిసారిగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం.

ఆ తర్వాత బాలీవుడ్ కు పరిమితమయింది.ఇక అక్కడే సెటిల్ అయిన ఈ భామ.

సోషల్ మీడియాలో తెగ బిజీగా ఉంటుంది.ఎప్పటికప్పుడు ఫోటో షూట్ లతో, తన బికినీ అందాలతో తెగ ఆకట్టుకుంటుంది.

"""/"/ ఇదిలా ఉంటే తాజాగా ఈ గ్లామర్ బ్యూటీ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా లో నెటి జనులతో 'ఆస్క్ మై ఎనీథింగ్' అంటూ ముచ్చటించింది.

ఇక కొందరు అభిమానులు తన ఇష్టాఇష్టాల గురించి ప్రశ్నించగా.ఓ అభిమాని ఆమెను మరో ప్రశ్న వేయగా.

దానికి ఆమె తన పుట్టుమచ్చ ను చూపించింది.ఇతరులకు, మీకు ఉన్న తేడా ఏంటి అని ఆ అభిమాని ప్రశ్నించగా.

వెంటనే ఆమె తన కంటి ని జూమ్ చేసి ఫోటో తీసి 'నాకు కంటి కింద పుట్టుమచ్చ ఉంది' అంటూ ఆ ఫోటో షేర్ చేసింది.

ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారింది.ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆమె 'రాధే' అనే సినిమాల్లో బిజీగా ఉంది.

ఈ సినిమా మే 13న విడుదల కానుంది.

ఎన్ని మూవీస్ ఫ్లాప్ అయినా ఏమాత్రం క్రేజ్ తగ్గని హీరోలు వీళ్లే !