విశ్వాసఘాతకుడు అంటూ దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలు..!!

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్.జ్యోతిరాదిత్య సింధియా పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.

సింధియాకి.కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రాధాన్యత ఇచ్చింది.

కానీ.ఆయన పార్టీకి ద్రోహం చేసి బీజేపీ లో జాయిన్ అయ్యాడు.

సింధియా.విశ్వాసఘాతకుడు అంటూ మండిపడ్డారు.

బీజేపీ లో జాయిన్ అయినా సింధియా.ఇటీవల దిగ్విజయ్ సింగ్ నియోజకవర్గంలో బీజేపీ నిర్వహించిన సభలో.

దిగ్విజయ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం ఆయనకు ఇష్టం లేదని.

అటువంటి ఆకాంక్ష కూడా ఆయనలో లేదని చెప్పుకొచ్చారు.దీంతో జ్యోతిరాదిత్య చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చే క్రమంలో .

దిగ్విజయ్.మాట్లాడి పై రీతిలో కామెంట్లు చేశారు.

"""/" / లైఫ్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని మోసం చేసి సింథియా.తనతో పాటు మరికొంతమంది కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులను డబ్బులు ఇచ్చి వారిని పార్టీ నుండి దూరం చేసి.

బీజేపీ లో జాయిన్ అయ్యేలా చేశారని ఆరోపించారు.ద్రోహులను చరిత్ర క్షమించదు రాబోయే తరాలు కూడా గట్టిగా.

మోసగాళ్లు తనను  బాగా గుర్తు పెట్టుకుంటాయి అని స్పష్టం చేశారు.సింధియా కుటుంబం.

ద్రోహాలు చేసే కుటుంబం అది చరిత్ర చెబుతోంది.ఝాన్సీ లక్ష్మీబాయి విషయంలో.

జరిగింది అర్థం అవుతుంది ఇప్పుడు అదే మాదిరిగా సింధియా.మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసి ప్రభుత్వాన్ని పడగొట్టారని.

ఇండియా ద్రోహం చేసి ఉండకపోతే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదని దిగ్విజయ్ సింగ్ పేర్కొన్నారు.

ఉమ్మడి మెదక్ జిల్లాలో కేసీఆర్ పర్యటన.. బీఆర్ఎస్ సభకు హాజరు