యాదాద్రికి పోటెత్తిన భక్తజనం

యాదాద్రి భువనగిరి జిల్లా:తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి( Yadadri )కి ఆదివారం కావడంతో భక్తులు పోటెత్తారు తెల్లవారుజాము నుంచే స్వామి( Sri Lakshmi Narasimha Swamy Temple ) వారి దర్శనానికి భక్తులు క్యూలైన్లో వేచి ఉన్నారు.

ఉచిత దర్శనానికి 3గంటల సమయం పట్టగా, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పట్టిందని ఆలయ అధికారులు తెలిపారు.

దీంతో భక్తులకు( Devotees ) ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామన్నారు.

భారతీయులకు కొత్తగా 2.5 లక్షల యూఎస్ వీసా అపాయింట్‌మెంట్‌లు.. స్పందించిన కమ్యూనిటీ నేత!