ఉత్తరాంధ్ర అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం.. జీవీఎల్
TeluguStop.com
ఉత్తరాంధ్ర అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని ఆ పార్టీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు అన్నారు.
వైసీపీ ప్రభుత్వం ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయలేదని ఆరోపించారు.సాగునీటి ప్రాజెక్టులను పట్టించుకునే నాథుడే లేడని జీవీఎస్ విమర్శించారు.
ఉత్తరాంధ్రను అభివృద్ధి చేసే అవకాశాన్ని బీజేపీకి ఇవ్వాలన్నారు.ఈ నేపథ్యంలోనే బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి మాధవ్ ని గెలిపించాలని జీవీఎల్ కోరారు.
మా అమ్మకు ఫోన్ చేసి నేను ఏడ్చేశాను.. అందుకే ఎలిమినేట్.. దివి కామెంట్స్ వైరల్!