ఇప్పటికే ఎనిమిది ఏజెన్సీలకు ఈడీ నోటీసులు జారీ చేసింది.ఈ నేపథ్యంలో దాదాపు 20 మంది అధికారులు బృందాలుగా విడిపోయి ఈరోజు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
గ్రానైట్ పరిశ్రమలకు సంబంధించిన పత్రాలను పరిశీలిస్తున్నారు.బీజేపీ ప్రతీకార రాజకీయాలకు పేరొందిన నేపథ్యంలో తాము దీన్ని ఊహించామని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది.
"""/"/
అయితే ఈ వ్వవహారాలను చూస్తే టీఆర్ఎస్ను బీజేపీ టార్గెట్ చేసినట్లు కనిపిస్తుంది.
ఎమ్మెల్యే కొనగోలు వ్యవహారం బట్టబయలు అవ్వడం , మునుగోడు ఎన్నికల విజయంతో టీఆర్ఎస్ మంచి ఊపు మీద కనినిస్తుంది.
అయితే టీఆర్ఎస్.బీజేపీ టార్గెట్ చేస్తూ రాజకీయం చేస్తుండడంతో ఎలాగైన టీఆర్ఎస్ను టార్గెట్ చేయాలనుకున్న బీజేపీ ఈడీ దాడులతో అటాక్ను ప్రారంభించింది.
రాబోయే రోజుల్లో మరిన్ని దాడులు ఉంటాయని స్పష్టం అవుతుంది.ముఖ్యంగా నెక్ట్స్ టార్గెట్ కవితే అని తెలుస్తుంది.
కవిత ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.ఇన్ని రోజులు ఈ స్కామ్ దర్యాప్తులో కాస్త వేగం తగ్గించిన ఈడీ ఇప్పుడు మళ్ళీ వేగం పెంచింది.
బ్యాంకు అకౌంట్ ను యాక్టీవ్ లో ఉంచడంలేదా? ఈ నష్టాలను ఎదురుకోవాల్సిందే!