హైదరాబాద్ లో అక్రమ కట్టడాలు కూల్చివేత..!
TeluguStop.com
హెచ్ఎండీఏ అక్రమ కట్టడాలను కూల్చివేసింది.రూ.
45 కోట్ల విలువైన మూడు ఎకరాల భూమిని కొందరు దుండగులు కబ్జా చేసేందుకు ప్రయత్నించారని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన హెచ్ఎండీఏ అక్రమ కట్టడాలను కూల్చివేసింది.అనంతరం పెద్ద అంబర్ పేట పరిధిలో ఐదుగురిపై క్రిమినల్ కేసు నమోదు చేసింది.
హెచ్ఎండీఏ భూముల జోలికి వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.
‘జనసేన ‘కు ఇదే సరైన సమయం .. పవన్ ఆలోచిస్తారా ?