కేసుల నుంచి బయట పడటానికే ఢిల్లీ బాట..: మంత్రి కారుమూరి

టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కారుమూరి విమర్శలు గుప్పించారు.ఐటీ నోటీసులపై చంద్రబాబు ఎందుకు నోరు విప్పడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు.

చంద్రబాబు పీఏ వద్ద డబ్బులు దొరికిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు.

ప్రతి కేసులోనూ స్టే తెచ్చుకుని బతకడమే చంద్రబాబు పని అంటూ మంత్రి కారుమూరి ఎద్దేవా చేశారు.

కేసుల నుంచి బయట పడటానికే చంద్రబాబు ఢిల్లీ బాట పట్టారని విమర్శించారు.అయితే చంద్రబాబును ఢిల్లీ పెద్దలు దరిచేరనీయడం లేదని తెలిపారు.

అదేవిధంగా పొత్తు లేకుండా చంద్రబాబు ఎన్నికలకు రాలేరని స్పష్టం చేశారు.

తారక్ చిన్న కొడుకు క్రేజ్ మాత్రం వేరే లెవెల్.. టాలీవుడ్ ను ఏలే హీరో అంటూ?