ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుపై సీబీఐ కోర్టులో విచారణ

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుపై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది.ఈ విచారణలో భాగంగా గోరంట్ల బుచ్చిబాబును ప్రశ్నిచేందుకు ఈడీకి కోర్టు అనుమతి ఇచ్చింది.

ఈ నేపథ్యంలో బుచ్చిబాబును ఈడీ రెండు రోజులపాటు ప్రశ్నించనుంది.కాగా ప్రస్తుతం బుచ్చిబాబు తీహార్ జైలులో ఉన్న విషయం తెలిసిందే.

మరోవైపు ఈ మద్యం కుంభకోణంలో మరో నిందితుడిగా ఉన్న బినోయ్ బాబు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

నెయ్యితో ఈ సింపుల్ చిట్కాను పాటిస్తే వద్దన్నా మీ జుట్టు దట్టంగా పెరుగుతుంది!