సుప్రీంకోర్టులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు దక్కని ఊరట

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్( Arvind Kejriwal ) కు ఎదురుదెబ్బ తగిలింది.

లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్ ఈడీ అరెస్ట్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.

/BR """/" / ఈ క్రమంలో కేజ్రీవాల్ పిటిషన్ పై జస్టిస్ సంజీవ్ ఖన్నా, దీపంకర్ దత్త ధర్మాసనం విచారణ జరిపింది.

ఇందులో భాగంగా అత్యున్నత న్యాయస్థానం ఈడీకి నోటీసులు జారీ చేసింది.ఈ నెల 24 వ తేదీ వరకు సమాధానం ఇవ్వాలని ధర్మాసనం ఈడీ( ED )కి జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొంది.

అనంతరం తదుపరి విచారణను ఈ నెల 29వ తేదీకి వాయిదా వేసింది.

రామ్ చరణ్ ఆ విషయం లో ఎందుకు సైలెంట్ గా ఉంటున్నాడు..?