ఏపీలో డీఈడీ కాలేజీల గుర్తింపు రద్దు జీవో కొట్టివేత

ఏపీలో డీఈడీ కాలేజీల గుర్తింపు రద్దు జీవోను హైకోర్టు కొట్టివేసింది.318 డీఈడీ కాలేజీల గుర్తింపును రాష్ట్ర సర్కార్ రద్దు చేసిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో కాలేజీ యాజమాన్యాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి.కాలేజీలు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం ప్రభుత్వం ఉత్తర్వులను కొట్టివేసింది.

దీంతో కాలేజీలు యధావిధిగా నడవనున్నాయి.

ఎదిగే పిల్లలకు ఎనర్జీ బూస్టర్ లడ్డూ ఇది.. రోజుకొకటి తినిపిస్తే బోలెడు లాభాలు!