BRS MLA Palla Rajeswar Reddy : కాంగ్రెస్, బీజేపీ మధ్య చీకటి ఒప్పందాలు..: ఎమ్మెల్యే పల్లా

కాంగ్రెస్, బీజేపీపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి( BRS MLA Palla Rajeswar Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్, బీజేపీ ములాఖత్ రాజకీయం చేస్తున్నాయని ఆరోపించారు.గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కోసం కాంగ్రెస్ పని చేసిందన్నారు.

అంతేకాకుండా అనేక మున్సిపాలిటీల్లో కాంగ్రెస్, బీజేపీ( Congress BJP ) మధ్య చీకటి ఒప్పందాలు జరిగాయని తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.

బీజేపీని సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) పల్లెత్తు మాట అనలేదని మండిపడ్డారు.

పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా కల్పించాలని మోదీని అడిగే ధైర్యం రేవంత్ రెడ్డికి లేదన్నారు.

అలాగే మోదీకి జాతీయ హోదా ఇవ్వాలని భావన లేదని విమర్శించారు.

భార్య కోసం సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్న నితిన్.. అభిమానులకు శుభవార్తే మరీ!