ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిందితుల కస్టడీ పొడిగింపు

ఢిల్లీ లిక్కర్ స్కాం మనీలాండరింగ్ కేసులో నిందితుల కస్టడీ పొడిగింపు అయింది.ఈ మేరకు అరుణ్ పిళ్లై, అమన్ దీప్ ధల్ జ్యూడీషియల్ కస్టడీ పొడిగించింది కోర్టు.

నిందితుల కస్టడీపై విచారణ జరిపిన రౌస్ అవెన్యూ కోర్టు జూన్ 1 వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

మరోవైపు ఈడీ కేసులో అరుణ్ పిళ్లై బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.ఈ మేరకు ఈనెల 18న అరుణ్ పిళ్లై బెయిల్ పిటిషన్ పై న్యాయస్థానం విచారణ చేయనుంది.

సాహో టీమిండియా.. రెండోసారి ప్రపంచకప్ కైవసం..