రాజన్న సన్నిధిలో భక్తుల సందడి

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి ఆలయం( Sri Raja Rajeshwara Swami Temple )లో శనివారం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు.

దీంతో ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి.అర్చక స్వాములు వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

స్వామివారి దర్శనంలో భక్తులకు( Devotees ) ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు పర్యవేక్షించారు.

ముందుగా స్వామి వారికి ఇష్టమైన కోడె మొక్కులు చెల్లించుకున్నారు.

ఇదేందయ్యా ఇది.. అది కారా.. లేక గూడ్స్ రైలా..?