సిపిఎం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్దం
TeluguStop.com
సూర్యాపేట జిల్లా:పార్లమెంట్ ఎన్నికల ముందు ప్రతిపక్ష పార్టీలపై కేంద్రంలోని బీజేపీ మోడీ ప్రభుత్వం( Narendra Modi ) తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగిస్తూ, ప్రజాతంత్ర హక్కులను కాలరాస్తూ,నిరంకుశ ధోరణులను అవలంభిస్తోందని సిపిఎం సూర్యాపేట జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి ( Mallu Nagarjuna Reddy )అన్నారు.
శనివారం సూర్యాపేట జిల్లా(
Suryapet District ) కేంద్రంలోని నల్లాల బావి సెంటర్ లో కేంద్ర ప్రభుత్వ( Central Govt ) విధానాలను వ్యతిరేకిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోట గోపి,జిల్లా కమిటీ సభ్యులు ఎలుగూరి గోవిందు, జె.