పార్టీల పొత్తుల‌పై సీపీఐ తెలంగాణ శాఖ కార్య‌ద‌ర్శి వ్యాఖ్య‌లు

రాజ‌కీయ పార్టీల పొత్తుల‌పై సీపీఐ తెలంగాణ శాఖ కార్య‌ద‌ర్శి కూనంనేని సాంబ‌శివ‌రావు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

సీపీఐ పార్టీ పొత్తుల గురించి ఏ ఒక్క‌రికీ అనుమానాలు అవ‌స‌రం లేద‌న్నారు.దేశంలో పొత్తులు పెట్టుకోని పార్టీ అంటూ ఏదీ లేద‌ని పేర్కొన్నారు.

అనంత‌రం బీజేపీపై కూనంనేని విమ‌ర్శ‌లు గుప్పించారు.క‌రోనా కంటే బీజేపీ ప్ర‌మాద‌క‌ర‌మైన‌ద‌ని వ్యాఖ్య‌నించారు.

ఈ నేప‌థ్యంలోనే మునుగోడు ఉపఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్నామ‌ని తెలిపారు.క‌మ్యూనిస్టులు లేకుండా ఏ పార్టీ ముందుకు వెళ్ల‌లేద‌ని స్ప‌ష్టం చేశారు.

ఎన్టీఆర్ సినిమాలో స్పెషల్ సాంగ్ కు సై అంటున్న స్టార్ హీరోయిన్?