మల్కాపేట రిజర్వాయర్ కు కర్నూలు నరసయ్య పేరు పెట్టాలని సిపిఐ నాయకుల డిమాండ్

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ లో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వేములవాడ నియోజకవర్గం కడారి రాములు మల్కపేట రిజర్వాయర్ కు కర్నూలు నరసయ్య పేరు పెట్టాలని లేకుంటే కెసిఆర్ అడ్డుకుంటామని సిపిఐ కార్యకర్తలు డిమాండ్ చేశారు.

వేములవాడ నియోజకవర్గం ఏమి అభివృద్ధి జరిగిందని డబల్ బెడ్ రూమ్ లో లేక ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారని, బీసీ బందు ఎంతమందికి ఇచ్చరని, దళిత బంధు ఎంతమందికి నిరుపేద కుటుంబాలకు వచ్చాయని కడారి రాములు డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో వేములవాడ సిపిఐ పట్టణ నాయకులు కోరపు శ్రీను,పెంట గణేష్, కుమ్మరి దుర్గయ్య పాల్గొన్నారు.

యంగ్ హీరోలను డామినేట్ చేస్తున్న సీనియర్ హీరోలు…