రజాకార్ సినిమాపై సీఈసీ, సెన్సార్ బోర్డుకు సీపీఐ ఫిర్యాదు

రజాకార్ సినిమాపై కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు సెన్సార్ బోర్డుకు సీపీఐ పార్టీ ఫిర్యాదు చేసింది.

రజాకార్ సినిమా పేరుతో బీజేపీ నేతలు చరిత్రను వక్రదారి పట్టిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారని తెలుస్తోంది.

అంతేకాకుండా మత విద్వేషాలను రెచ్చగొట్టి ఓట్లు పొందే ప్రయత్నం చేస్తున్నారని సీపీఐ నేత నారాయణ ఆరోపించారు.

బీజేపీ నేత గూడూరు నారాయణ రెడ్డి సినిమాకు ఫైనాన్స్ చేశారన్న నారాయణ రజాకార్ సినిమా విడుదల కాకుండా నిలిపేయాలని డిమాండ్ చేశారు.

దేవరలో జాన్వీ నటనపై అనన్య రియాక్షన్ ఇదే.. అలా నటించడం సులువు కాదంటూ?