తన ప్రాణాన్ని సైతం లెక్కచేయకుండా ఇద్దరి ప్రాణాలని కాపాడిన కానిస్టేబుల్

రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం ఎర్రగడ్డ తాండ గ్రామంలో భూవివాద ఘర్షణ జరుగుతుండగా తన ప్రాణానికి సైతం లెక్కచేయకుండా దెబ్బలు తగిలిన ఎదిరించి ఘర్షణని అడ్డుకొని ఇద్దరి ప్రాణాలను కాపాడి సకాలంలో అంబులెన్స్ ఎక్కించి ఆసుపత్రికి తరలించిన పోలీస్ కానిస్టేబుల్ ప్రశాంత్ గౌడ్.

అభినందించిన పోలీస్ సిబ్బంది, గ్రామస్తులు.

ప్రభాస్, హను రాఘవపూడి కాంబోలో వచ్చే సినిమాలో హీరోయిన్ గా హాలీవుడ్ బ్యూటీ…