ఇటు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, అటు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూడా నిర్ణయించుకోవడంతో ఈ ఏకగ్రీవాలపై పెద్ద ఎత్తున ఎఫెక్ట్ పడింది.
ఇక, ఇప్పటికే భారీ ఎత్తున గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో ఏకగ్రీవాలు నిర్ణయం అయ్యాయి.
ఈ క్రమంలోనే మంత్రి మేకతోటి సుచరిత.సహా కీలక నాయకులు అందరూ కూడా ఇక్కడ మెజారిటీ పంచాయతీలను ఏకగ్రీవం చేసుకున్నారు.
అయితే.ఈ క్రమంలో ఎక్కువగా వివాదాలు చోటు చేసుకున్నాయి.
రాష్ట్రంలో ఎక్కడా జరగని విధంగా ఇక్కడ అనేక గొడవలు తెరమీదికి వచ్చాయి.అంటే.
ఏకగ్రీవాలను సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగిన నాయకులు దీనిని సాధారణ స్తాయిలోసాధించేందుకు ప్రయత్నం చేయకుండా వివాదం చేయడంతో ఇది రాద్ధాంతానికి దారితీసి.
ఏకంగా.ఎన్నికల కమిషన్ దీనిని ప్రకటించేందుకు కూడా అడ్డుకట్ట వేసింది.
దీంతో ఇలాంటి వాటికి కారణమైన వారికి క్లాస్ తీసుకోవాలని.అసలు ఏకగ్రీవాలు చేసే విధానం ఇదేనా.
? అంటూ.కొందరిపై ప్రబుత్వ సలహాదారు సైతం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది.
ముఖ్యంగా ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కాసు మహేష్రెడ్డి వంటివారు దూకుడుగా వ్యవహరించారని సమాచారం దీంతో వీరికి క్లాస్ తప్పదని అంటున్నారు.
పెద్ద ప్లానే.. స్టూడెంట్స్ను స్కూల్ రప్పించేందుకు టీచర్లు మాస్టర్ ప్లాన్ వేసారుగా!