బీజేపీ కార్యాలయం ముట్టడికి కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నం..!!

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కీలక నేత ప్రియాంక గాంధీని యోగి ఆదిత్యనాథ్ సర్కార్ అరెస్టు చేయడం పట్ల దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

నిన్న లీక్కిం పూర్ వెళ్తుండగా.ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పోలీసులు ప్రియాంక గాంధీని అరెస్టు చేసి.

గెస్ట్ హౌస్ కి తరలించారు.ఈ క్రమంలో ఆమె చీపురుకట్ట పట్టుకుని గెస్ట్ హౌస్.

లో చెత్తను తుడుస్తూ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది.ఈ వీడియోతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై సీరియస్ అవుతున్నారు.

"""/" / దీనిలో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ నాంపల్లిలోని బిజెపి పార్టీ కార్యాలయాన్ని ముట్టడించినడానికి ప్రయత్నాలు చేశారు.

టీ పీసీసీ వర్కింగ్ నేత మహేష్ కుమార్ నేతృత్వంలో కాంగ్రెస్ కార్యకర్తలు నాంపల్లి బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించ డానికి ప్రయత్నం చేయడంతో.

తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.ఈ క్రమంలో పోలీసులు పలువురు కాంగ్రెస్ నాయకులను అదుపులోకి తీసుకుని బేగంబజార్ పోలీస్ స్టేషన్ కి తరలించారు.

యూపీలో యోగి ఆదిత్యనాథ్ అరాచక పాలన పై అదే రీతిలో ప్రియాంక రెడ్డి పై ఆందోళనలు నిర్వహిస్తూ బీజేపీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ శ్రేణులు నినాదాలు చేశారు.

కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థి పై వైసీపీ సంచలన ఆరోపణలు