పోన్నం సత్తయ్య గౌడ్ కు శ్రద్దాంజలి ఘటించి నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

రాజన్న సిరిసిల్ల జిల్లా :రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ తండ్రి సత్తయ్య గౌడ్ వర్ధంతి ని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన ఘాట్ వద్ద ఏర్పాటుచేసిన ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ రవాణా శాఖ మంత్రి పోన్నం ప్రభాకర్ గౌడ్ ను, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ను , ఎంఎల్యే లు కవ్వంపల్లి సత్యనారాయణ ను , మక్కాన్ సింగ్ ను , జాగిత్యాల ఎం ఎల్యే డాక్టర్ సంజయ్ , మాజీ ఎమ్మెల్యే ఆరె పెల్లి మోహన్, సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కేకే మహేందర్రెడ్డి , చక్రధర్ రెడ్డి, టిపిసిసి లీగల్ సెల్ చైర్మన్ హైకోర్టు అడ్వకేట్ పొన్నం అశోక్ గౌడ్ , రవీచంద్ర గౌడ్ లను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులను కలవడం జరిగింది.

ఈ వర్ధంతి కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమ్మాటి నరసయ్య , మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు షేక్ గౌస్ బాయి, జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షుడు సాహేబ్ , కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు మర్రి శ్రీనివాస్ రెడ్డి, మాజీ జెడ్ పి టి సి సభ్యులు ఏలూరి రాజయ్య,ముష్కం దత్తాద్రిగౌడ్ కాంగ్రెస్ నాయకులు బండారి బాల్ రెడ్డి, వంగ మల్లారెడ్డి, మెండే శ్రీ నివాస్ యాదవ్ , గంగయ్య యాదవ్, గుండాడి రాంరెడ్డి , మూర్తి వెంకట్ రెడ్డి, మాజీ సర్పంచ్ లు రవిందర్ గుప్తా, కదిరే శ్రీ నివాస్ గౌడ్ , పొన్నం బాలకిషన్ గౌడ్ , ఎల్లయ్య యాదవ్, తదితరులు పాల్గొని సత్తయ్య గౌడ్ కు శ్రద్దాంజలి ఘటించి నివాళులర్పించారు.

విశ్వం సినిమాతో గోపిచంద్ సక్సెస్ కొట్టాడా..?