ప్రభుత్వ విప్ ఎంఎల్యే ఆది శ్రీనివాస్ ను కలిసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

రాజన్న సిరిసిల్ల జిల్లా : దుబాయ్ పర్యాటన ముగించుకొని వేములవాడ కు తిరిగి వచ్చిన శుభ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్( Aadi Srinivas ) ను మంగళవారం మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు.

ఈ సందర్భంగా శాసన సభ్యులు ఆది శ్రీనివాస్ కు కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ,మాజీ సర్పంచ్ ల ఫోరం జిల్లా అధ్యక్షులు మిరియాల్ కర్ శ్రీనివాస్, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు గూడ సిద్ది రెడ్డి , కాంగ్రెస్ పార్టీ నాయకులు( Congress Party Leaders ) బండారి బాల్ రెడ్డి, రామలక్ష్మణ పల్లి గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాక చంద్రమౌళి లు కండువాలు కప్పి అభినందలు తెలిపారు.

వీడియో: గుండెపోటుతో మరొకరు మృతి.. కార్డియో చేస్తూ కుప్పకూలాడు..